21.2 C
Vijayawada
Friday, March 6, 2026
- Advertisement -spot_img

AUTHOR NAME

aimtvtelugu

47 POSTS
0 COMMENTS

మరో ఆణిముత్యం

మైక్రోసాఫ్ట్ లో మరో అగ్ర పదవిని పొందిన భారతీయుడు మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్...

దస్తగిరి పిటిషన్ పై విచారణ

తన కుటుంబ సభ్యులకు వైయస్ అవినాష్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి నుండి ప్రాణ రక్షణ కల్పించాలి అంటూ దస్తగిరి వేసిన పిటిషన్ పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సిబిఐ-యాంటీ కరప్షన్...

ఓటేసిన మీకు ప్రశ్నించే అర్హత లేదు

దానం నాగేందర్‌ అనర్హత పై మీరెందుకు ప్రశ్నిస్తున్నారు! పిటిషన్ వేసిన రాజు యాదవ్ ను ప్రశ్నించిన హై కోర్టు అనర్హత వేటు వేయాలని బీ ఫాం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అడగకుండా ఓటు వేసిన మీరెందుకు...

ఎన్నికలపై త్రినేత్రం

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మార్చి28: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక...

న్యాయానికి పొంచి ఉన్న ముప్పు

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన...

నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యం..

ఢిల్లీ: రౌస్ అవెన్యూ కోర్టులో సొంతంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్.. నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యం.. సీబీఐ 31 వేల పేజీలు,ఈడీ 25 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.. ఎక్కడ కూడా నా పేరు లేదు.. మాగుంట...

నిరుపేద ఆర్థికమంత్రి

నా దగ్గర డబ్బులేకే పోటీ చేయట్లేదు: నిర్మల సీతారామన్… ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్ సభ...

బాబాయ్ హంతకుడికి చెల్లెళ్ల మద్దతు

వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. 58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడప...

Latest news

- Advertisement -spot_img